గత రెండు రోజులుగా తెలంగాణలో నెలకొన్న ఎరువుల కొరతపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే ప్రగతి భవన్లో అధికారులు, మంత్రులతో సమావేశమయ్యారు. ఈనేపథ్యలోనే రాష్ట్రానికి సరిపోయో యూరియాను రెండు రోజుల్లో సరఫరా చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఇందుకోసం మంత్రులు రాత్రీపగలు మానిటర్ చేయాలని ఆదేశించారు.యూరియా కొరత ఎర్పడడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PRGBVm
రెండు రోజుల్లో ఎరువుల సమస్య పరిష్కారం : సీఎం కేసీఆర్
Related Posts:
హరీశ్రావు, గంగుల ఇన్.. ఈటల రాజేందర్, ఎర్రబెల్లి ఔట్...హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను ప్రభుత్వంలో క్రమంగా తగ్గిస్తున్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నుంచి ఆయనను తొలగిస్తున… Read More
టీఆర్ఎస్ అసంతృప్త నేతల కాళ్లు పట్టుకుంటున్నారు.. కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..!నల్గొండ : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్లో లొ… Read More
పేదల పెన్నిధి..తనయుడికి స్ఫూర్తిప్రదాత యుగంధర్ కన్నుమూతహైదరాబాద్ : మాజీ ఐఏఎస్ అధికారి యుగంధర్ కన్నుమూశారు. యుగంధర్ కుమారుడు ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల. ఐఏఎస్ అధికారిగా బ… Read More
మరింత ట్రబుల్ లో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్: వీడని ఈడీ కష్టాలు: కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టున్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించట… Read More
రాజధానిపై మరో కీలక నిర్ణయం: ఆరుగురు సభ్యులకు బాధ్యతలు: వారి సిఫార్సులతోనే ముందడుగు..!!ఏపీ రాజధాని తో పాటుగా నగరాల అభివృద్ది కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాజధాని గురించి గత ప్రభుత్వ ప్రణాళికలను పక్కన పెట్టిన ప్రభుత్వం.… Read More
0 comments:
Post a Comment