ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో రామజన్మభూమిగా పూజలందుకుంటోన్న చోట కొత్తగా నిర్మించబోయే భవ్య రామ మందిరం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.100 కోట్ల వరకు విరాళాలు వచ్చినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఆదివారం మీడియాకు చెప్పారు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38RfCAz
రామ మందిరానికి విరాళాల వెల్లువ - 2రోజుల్లోనే రూ.100కోట్లు: అయోధ్య ట్రస్ట్ వెల్లడి
Related Posts:
కేంద్ర మంత్రుల పర్యటన గందరగోళం.. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల లొల్లి..!నిజామాబాద్ : జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఓడిపోయి బీజేపీ నుంచి ధర… Read More
మహా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగా బరిలోకి దిగనున్న ఎమ్ఐఎమ్రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న ఎమ్ఐఎమ్… Read More
తెలంగాణ డీజీపీకి తప్పని ఫైన్.. ఇంతకు చలానా ఎంతంటే..!సంగారెడ్డి : కొత్త మోటార్ వాహనాల చట్టం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే, మోటార్ వాహనాల చట్టాన్ని ధిక్కరిస్త… Read More
చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోందిబెంగళూరు: చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోంది. మరికొన్ని గంటల్లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ ప్రక్రియ శనివారం తెల్లవారుజ… Read More
రెండు రోజుల్లో ఎరువుల సమస్య పరిష్కారం : సీఎం కేసీఆర్గత రెండు రోజులుగా తెలంగాణలో నెలకొన్న ఎరువుల కొరతపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే ప్రగతి భవన్లో అధికారులు, మంత్రులతో సమావేశమయ్యారు. ఈనేప… Read More
0 comments:
Post a Comment