ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో రామజన్మభూమిగా పూజలందుకుంటోన్న చోట కొత్తగా నిర్మించబోయే భవ్య రామ మందిరం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.100 కోట్ల వరకు విరాళాలు వచ్చినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఆదివారం మీడియాకు చెప్పారు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38RfCAz
రామ మందిరానికి విరాళాల వెల్లువ - 2రోజుల్లోనే రూ.100కోట్లు: అయోధ్య ట్రస్ట్ వెల్లడి
Related Posts:
చంద్రయాన్ -2 టైమ్లైన్: 2008లో అనుమతుల నుంచి 2019 సేఫ్ ల్యాండిగ్ వరకు...!బెంగళూరు: మరికొన్నిగంటల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టంకు తెరలేవబోతోంది. చంద్రుడిపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన ప్రతిష్టాత్మక మూన్ మి… Read More
ఆన్ లైన్ గేమింగ్ పిచ్చి ..తండ్రికే టోకరా వేసిన తొమ్మిదేళ్ళ బాలుడు .. ఏం చేశాడంటేమన దేశంలో సాంకేతికత అభివృద్ధి చెందినందుకు సంతోష పడాలో లేక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పెడదారి పడుతున్న చిన్నారుల పరిస్థితులు చూసి బా… Read More
వామ్మో ఇదేం బీర్రా నాయనా.. ఆ జర్నలిస్టుకు మైండ్ బ్లాక్ అయ్యింది..!మాంచెస్టర్ : సాధారణంగా ఒక్క బీరు ఎంతుంటుంది..మన దేశంలో తయారైనదైతే రూ.120 నుంచి రూ.150 వరకు ఉంటుంది. అదే ఫారిన్ బ్రాండ్ బీర్ అయితే కొన్ని వేల రూపాయలు ఉ… Read More
యాదాద్రి బోమ్మల వివాదం : ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖయాదాద్రి పుణ్యక్షేత్రంలో రాజకీయ నాయకుల బోమ్మలు పెట్టడంపై పలు రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీలు సీఎం కేసిఆర్పై విమర్శలను ఎక్కుపెట్టా… Read More
పాకిస్తాన్ ఆర్మీపై నమ్మకం లేకనే అణు బాంబుల బెదిరింపు : బిపిన్ రావత్పాకిస్తాన్ తమ స్వంత సైన్యంపై నమ్మకం లేదని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఆర్టీకల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శ… Read More
0 comments:
Post a Comment