ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 10,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,960 కు చేరింది. కరోనాతో మరో 89 మంది మృతి చెందారు. ఇందులో చిత్తూరులో 10 మంది, అనంతపురంలో 9 మంది, గుంటూరులో 9 మంది, నెల్లూరులో 9 మంది, పశ్చిమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XGEftH
ఏపీలో 2లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు... కొత్తగా 10,171 మందికి వైరస్...
Related Posts:
కోడెలను సీఎం జగన్ హత్య చేసారు : ప్రభుత్వంపై కేసు పెట్టాలి: టీడీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలు..!!మాజీ స్పీకర్..టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద రావు బలవన్మరణం మీద టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. కోడెలన… Read More
హోండా ఆక్టివా అంటూ.. రూ.లక్ష కొట్టేసిన సైబర్ నేరగాళ్లుఇటివల ఆన్లైన్లో వస్తువుల కొనుగోళ్లు అమ్మకాలు పెరుగుతుండగా మరోవైపు అదే అదనుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. డమ్మి వాహనాలతో కొనుగోలు దా… Read More
74 ఏళ్ల నవ యువకుడిని: తీహార్ జైలులో చిదంబరం పుట్టినరోజున్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక, హోం శాఖల మాజీ మంత్రి పీ చిదంబరం గురువారం తీహార్ కేంద్ర కారాగారంలో తన 74వ పుట్టినరోజును జరుపుకొంటున్న… Read More
పైశాచిక పెద్దనాన్న.. ఏడాది బాలుడి నోట్ల గన్... ఎక్కడో తెలుసా..?రియాద్ : అదీ అరబ్ రాజ్యం.. అక్కడ చట్టాలు కఠినంగా ఉంటాయి. కానీ అలాంటి చోట కూడా ఓ పైశాచిక పెద్దనాన్న సైకోగా ప్రవర్తించాడు. పసివాడి నోట్లు గన్ పెట్టి రాక… Read More
నేను వస్తా.. జమ్మూలో పర్యటించి నివేదిక ఇవ్వండి: ఆజాద్తో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఇంకా ఆంక్షలు ఉన్నాయి. దీనిపై పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిని సు… Read More
0 comments:
Post a Comment