Friday, August 7, 2020

ఏపీలో 2లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు... కొత్తగా 10,171 మందికి వైరస్...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10,171 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,960 కు చేరింది. కరోనాతో మరో 89 మంది మృతి చెందారు. ఇందులో చిత్తూరులో 10 మంది, అనంతపురంలో 9 మంది, గుంటూరులో 9 మంది, నెల్లూరులో 9 మంది, పశ్చిమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XGEftH

0 comments:

Post a Comment