ఒక హిందువుగా, అందునా యోగిగా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మసీదు ప్రారంభోత్సవానికి వెళ్లబోనంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ ఇలాంటి మాటలు తగదని, ముఖ్యమంత్రి స్థానికే ఆయన కళంకం తెచ్చారని ప్రతిపక్ష పార్టీలు ఆక్షేపించాయి. సీఎం తక్షణమే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఉత్తరప్రదేశ్ సహా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ih3laz
Friday, August 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment