Saturday, May 16, 2020

చంద్రబాబుపై విజయసాయి ఫైర్ ..తుప్పు, పప్పు ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ అవసరమా ?

ఏపీలో లేకుండా హైదరాబాద్ లో కూర్చుని చంద్రబాబు విమర్శలు చెయ్యటంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా విజయసాయి రెడ్డి మరోమారు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు . తుప్పు, పప్పు .. హైదరాబాద్ పారిపోయి ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ అవసరమా అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bBCSkb

Related Posts:

0 comments:

Post a Comment