Thursday, January 14, 2021

మోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మ‌న‌వ‌డి విజ్ఞప్తి

చివరి రోజుల్లో నిరంకుశ పాలకుడిగా మచ్చ, పాకిస్తాన్‌లో కలిసిపోతానని పేచీ తప్ప.. హైదరాబాద్ సంస్థానాన్ని అన్ని రకాలుగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత నిజాం పాలకులదేనని తెలంగాణ ఉద్యమకారులు, చరిత్రకారులు చెబుతుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మరో అడుగు ముందుకేసి.. నాడు విద్యాలయాలు, వైద్యశాలల నిర్మాణంలో నిజాం లాంటి రాజు దేశంలోనే లేడని కితాబివ్వడం తెలిసిందే. భారత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39uToU5

Related Posts:

0 comments:

Post a Comment