చివరి రోజుల్లో నిరంకుశ పాలకుడిగా మచ్చ, పాకిస్తాన్లో కలిసిపోతానని పేచీ తప్ప.. హైదరాబాద్ సంస్థానాన్ని అన్ని రకాలుగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత నిజాం పాలకులదేనని తెలంగాణ ఉద్యమకారులు, చరిత్రకారులు చెబుతుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మరో అడుగు ముందుకేసి.. నాడు విద్యాలయాలు, వైద్యశాలల నిర్మాణంలో నిజాం లాంటి రాజు దేశంలోనే లేడని కితాబివ్వడం తెలిసిందే. భారత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39uToU5
మోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మనవడి విజ్ఞప్తి
Related Posts:
బీజేపీలో రాజ్యసభ టీడీపీపీ విలీనం: కమలదళంలోకి ఆ నలుగురు: ఊహించని దెబ్బ...!టీడీపీకి ఊహించని దెబ్బ. తాజా ఎన్నికల్లో ఏపీలో జగన్ టీడీపీని దెబ్బ కొడితే..ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్రబాబు సమర్ధతకు దెబ్బ. రాజ్యసభలో టీడ… Read More
శబరిమల వివాదంపై కేరళ సర్కార్ యూ టర్న్..! పార్లమెంట్ ఫలితాల ఎఫెక్టేనా..?తిరువనంతపురం : శబరిమల టెంపుల్ సంప్రదాయాలను కాపాడాలంటూ కేరళ ప్రభుత్వం స్వరం మార్చడం చర్చానీయాంశమైంది. గతేడాది సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా 50 ఏళ్ల లోపు… Read More
హైదరాబాద్లో కీచకుడు .. 9 ఏళ్ల బాలికపై లైంగికదాడి ... పరిస్థితి విషమంహైదరాబాద్ : మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా తెలియడం లేదు. కామంతో కళ్లు పొరలు కప్పి .. రగిలిపోతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు లైంగికద… Read More
ప్రపంచంలోనే అత్యంత పోట్టి మహిళ... యోగా చేస్తుంది....ఎలా...?జూన్ 21న యోగా డే సంధర్బంగా ప్రపంచ వ్యాప్తంగా యోగాను నిర్వహించేందుకు పలు దేశాలతోపాటు ఆయా సంస్థలు, వ్యక్తులతోపాటు పలువురు సెలబ్రెటీలు సైతం యోగా ఉత్సవాల్… Read More
నాకు షోకాజ్ నోటీసులా.. ఉత్తమ్ బయటకు పోతేనే పార్టీ బాగుపడుతుంది : కోమటిరెడ్డినల్గొండ : కాంగ్రెస్ పార్టీ పెద్దల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. తనకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస… Read More
0 comments:
Post a Comment