కరోనా మహమ్మారి నివారణ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయింది. తొలిరోజు కరోనాపై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులకు ఆయా రాష్ట్రాలలో టీకాలు ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KlcmUJ
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షం
Related Posts:
తెలంగాణ భవన్లో తుపాకీ కలకలం -ఎమ్మెల్సీ గెలుపు సంబరాల్లో టీఆర్ఎస్ నేత అతి -అగ్నిప్రమాదందుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ సాధారణ ఎన్నికల్లో పరాభవం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీఆర్ఎస్ పార్టీకి క్లీన్ విక్టరీ లభించింది. తెలంగాణలోని రెండు పట్టభద్రు… Read More
షాకింగ్: తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య -పార్టీలే సూసైడ్ చేసుకోవాలంటూఎప్పుడో ఏడేళ్ల కిందట.. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం ఓ నిరసన రూపంగా కొనసాగింది. ఆ తీవ్ర చర్యలు మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. నాడు రాష్ట్రం కోసం వందల మ… Read More
బండి సంజయ్ ఆన్ ఫైర్: ఏం పీకుతావ్: రాక్షసుడు కేసీఆర్: కాలర్ పట్టుకుంటాం: ఓటమిపై స్కానింగ్హైదరాబాద్: తెలంగాణలో ముగిసిన రెండు పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం పట్ల బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ ఎన్ని… Read More
ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కారు బాంబు కేసులో ట్విస్ట్.. బుకీ అరెస్ట్: ముంబై ఇండియన్స్ బ్యాగ్ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ బంగళా.. అంటాలియా వద్ద పేలుడు వస్తువులను నింపిన కారును పార్క్ చేసి ఉంచిన ఘటనలో అనూహ్య పరిణామం చోటు చేసుక… Read More
స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్: ఎయిమ్స్లో అడ్మిట్: ఆయన ఆరోగ్యంపై బులెటిన్ ఇదేన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సెకెండ్ వేవ్ ఆరంభమైనట్టే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆదివారం నాడు సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస… Read More
0 comments:
Post a Comment