Saturday, January 16, 2021

అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మందిరం కోసం ఇతోధికంగా ప్రతీ ఒక్కరు సాయం చేస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు విరాళం అందజేశారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోనూ ఉంటూ విమర్శల జడివాన కురిపిస్తున్నారు. రామ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nPAhcr

Related Posts:

0 comments:

Post a Comment