అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మందిరం కోసం ఇతోధికంగా ప్రతీ ఒక్కరు సాయం చేస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు విరాళం అందజేశారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోనూ ఉంటూ విమర్శల జడివాన కురిపిస్తున్నారు. రామ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nPAhcr
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
Related Posts:
ఆస్పత్రిలో చేరిన బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య..కోలుకోవాలని మమత ఆకాంక్ష..పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దాదేవ్ భట్టాచార్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడటంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యు… Read More
Fact Check : సీరం, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ల తిరస్కరణ- ఫేక్ న్యూస్ అని కేంద్రం క్లారిటీభారత్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం దేశమంతా ఎదురుచూస్తున్న వేళ దీని దేశీయ తయారీ సంస్ధలు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ అత్యవసర వాడకానికి అనుమత… Read More
Vizag Steel Jobs:మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లయ్ చేసుకోండి..!రాష్ట్రీయ ఇస్పత్ నిగం లిమిటెడ్లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 11 మేనేజ్మెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర… Read More
ఏపీలో స్పామ్ కాల్స్ బెడద ఎక్కువే -గ్లోబల్గా 9వ స్థానంలో భారత్ -ట్రూకాలర్ షాకింగ్ రిపోర్ట్స్పామ్ కాల్స్ బెడదను ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. గతేడాది మనం 5వ స్థానంలో నిలవగా, లాక్ డౌన్ దెబ్బకు కంపెనీలు తీవ్రంగా ప్ర… Read More
నేనే సీఎం క్యాండిడేట్: పార్టీ మార్పుపై జానారెడ్డి, మాణిక్యం ఠాకూర్ చర్చలుహైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి, ఆయన కుమారుడు బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దుబ్బాక ఉపఎన్నిక… Read More
0 comments:
Post a Comment