శబరిమల/ పంబా/ కేరళ: శబరిమలకు అయ్యప్పస్వామి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంతో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధి వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శబరిమలలో పడిపూజలు, ఉదయాస్థాన పూజలు ఐదు రోజులు నిర్వహించాలని అధికారులు మొదట నిర్ణయించారు. అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kNqQJ8
Sabarimala:అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, శబరిమలలో పడిపూజలు పొడగింపు, మిస్ అయితే సమాచారం!
Related Posts:
భారత తొలి లోక్పాల్గా జస్టిస్ పీసీ ఘోష్...ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా లోక్పాల్ ఏర్పాటు అయ్యింది. అవినీతికి అడ్డుకట్టు వేసేందుకు లోక్పాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు లోక్పాల్ తొలి ఛీఫ… Read More
మా వృత్తిని గౌరవించండి... మీ గొడవల్లోకి లాగొద్దు ప్లీజ్: 'చౌకీదార్' వివాదంపై వాచ్మెన్లుఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయపార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి సోషల్ మీడియాలో చౌకీదార్ అనే పద… Read More
ఆత్మగౌరవం కాపాడుకుందాం : కుట్రలను తిప్పి కొడుదాం: సీయం చంద్రబాబు పిలుపు..!ఏపి పై కుట్రలు చేస్తున్న ముగ్గురు మోదీలను తిప్పి కొట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.పార్టీ కేడర తో ఎన్నికల సన్నాహక సమావేశాలు ఈ ర… Read More
కమలం గూటికి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్.. డీకే అరుణకు బీజేపీ తీర్థంఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఖాళీ అవుతోంది. నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై గె… Read More
బడికి దూరమవుతున్న బాల్యం ..పదేళ్ళలో మూడు లక్షల మంది డ్రాపవుట్స్తెలంగాణా రాష్ట్రంలో చిన్నారుల అందమైన బాల్యం బడికి పోకుండా బుగ్గిపాలు అవుతుంది. పాఠశాల విద్యార్థుల డ్రాపవుట్స్ ఆందోళన కరంగా మారాయి. గత పదేళ్లలో 3లక్షల … Read More
0 comments:
Post a Comment