Thursday, November 19, 2020

Sabarimala:అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, శబరిమలలో పడిపూజలు పొడగింపు, మిస్ అయితే సమాచారం!

శబరిమల/ పంబా/ కేరళ: శబరిమలకు అయ్యప్పస్వామి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంతో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధి వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శబరిమలలో పడిపూజలు, ఉదయాస్థాన పూజలు ఐదు రోజులు నిర్వహించాలని అధికారులు మొదట నిర్ణయించారు. అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kNqQJ8

0 comments:

Post a Comment