శబరిమల/ పంబా/ కేరళ: శబరిమలకు అయ్యప్పస్వామి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంతో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధి వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శబరిమలలో పడిపూజలు, ఉదయాస్థాన పూజలు ఐదు రోజులు నిర్వహించాలని అధికారులు మొదట నిర్ణయించారు. అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kNqQJ8
Sabarimala:అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, శబరిమలలో పడిపూజలు పొడగింపు, మిస్ అయితే సమాచారం!
Related Posts:
సీనియర్లు, జూనియర్లని తేడా లేదు..! టీడిపిలో తమ్ముళ్లందరి లక్ష్యం అదేనా..?అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీలో కుదుపులు కొనసాగుతూనే ఉన్నాయి. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా నేతలు పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. … Read More
పాకిస్థాన్కు బాంబు లాంటి వార్త: కేంద్ర పాలిత ప్రాంత పరిధిలోకి పీఓకే: పూర్తిగా కేంద్రం ఆధీనంలోకే..కేంద్ర ఆర్దిక మంత్రి..రక్షణ శాఖా మంత్రి మాజీ మంత్రి నిర్మలా సీతారామన్ బాంబు పేల్చారు. ఇప్పటి వరకు కేంద్రం జమ్ము కాశ్మీర్ విషయంలో తీసుకున్న ఆర… Read More
పవన్ కల్యాణ్ కన్నీరు పెట్టుకున్న వేళ! కార్యకర్త చిత్రపటానికి నివాళిఏలూరు: ప్రాణాంతక కేన్సర్ తో బాధపడుతూ, కొద్దిరోజుల కిందట మరణించిన జనసేన పార్టీ కార్యకర్త కొప్పినీడి మురళీకృష్ణ కుటుంబాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప… Read More
కశ్మీర్ టెన్షన్లోనూ కాంగ్రెస్పై కన్నేసిన అమిత్ షా.. మరో వికెట్ ఔట్న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కశ్మీర్లో భద్రతా దళాలు మొహరించాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొం… Read More
గవర్నర్ నరసింహన్ బదిలీ.. జమ్ముకశ్మీర్కేనా స్థాన చలనం..!హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అవుతున్నారా? జమ్ముకశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో ఆయనను అక్కడికి పంపించాలనేది కేంద్ర ప్రభ… Read More
0 comments:
Post a Comment