Thursday, November 19, 2020

Breaking:ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు చిన్నారులతో సహా 14 మంది మృతి..

ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్ - లక్నో హైవేపై ఓ కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మొత్తం 14 మంది చనిపోగా వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన మానిక్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతులంతా నబబ్‌గంజ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nKpxN3

0 comments:

Post a Comment