ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాగ్రాజ్ - లక్నో హైవేపై ఓ కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మొత్తం 14 మంది చనిపోగా వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన మానిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతులంతా నబబ్గంజ్లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nKpxN3
Thursday, November 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment