ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాగ్రాజ్ - లక్నో హైవేపై ఓ కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మొత్తం 14 మంది చనిపోగా వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన మానిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతులంతా నబబ్గంజ్లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nKpxN3
Breaking:ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు చిన్నారులతో సహా 14 మంది మృతి..
Related Posts:
టీడీపీని వైసీపీ ఫాలో అవ్వాల్సిందేనా:జగన్కు భజనలు..పాలాభిషేకాలు: వీటి వెనుక ఉన్నదెవరు..!ముఖ్యమంత్రి జగన్ పైన అభిమానం హద్దులు దాటుతోంది. గతంలో చంద్రబాబును ఆ పార్టీ నేతలు ఏ రకంగా అయితే కీర్తించారో..ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. … Read More
ఇక ప్రజల మద్యలో పవర్ స్టార్..! 29 నుంచి జనసేన సమావేశాలు..!!అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ లో జనసేన దూకుడు పెంచబోతోంది. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రికి కొన్ని రోజులు గడువు ఇచ్చిన తర్వాత స్పందిస… Read More
ఫార్మాసీ విద్యార్థిని కిడ్నాప్ కేసులో కీలక మలుపు.. నిందితుడిని చంపేయాలంటున్న తల్లిఅమరావతి/ హైదరాబాద్ : ఫార్మాసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. కిడ్నాప్ చేసిన రవిశంకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తేలిన సంగతి త… Read More
పార్లమెంటులో పాము... పరుగులు తీసిన ప్రజాప్రతినిధులునైజీరియా: సాధారణంగా పార్లమెంటు ఎప్పుడు వాయిదా పడుతుంది. హౌజ్ ఆర్డర్లో లేనప్పుడో లేక టీ విరామంకో లేదా లంచ్ బ్రేక్ అప్పుడో వాయిదా పడుతుంది. కానీ ఓ అనుక… Read More
అమిత్షాకు జగన్పై కేంద్ర మంత్రుల ఫిర్యాదు: ఆ నిర్ణయాలతో ఏపీకి నష్టమే: షా చెప్పిందేంటి..!ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి నచ్చటం లేదు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన కేంద్ర మంత్రులు బీజేపీ జాతీజయాధ్యక్షుడు..హో… Read More
0 comments:
Post a Comment