తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం(నవంబర్ 20) నుంచి పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.21గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశించిన పిదప పుణ్య గడియలు మొదలవుతాయని పండితులు తెలిపారు. కర్నూలులోని సంకల్భాగ్ ఘాట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించనున్నారు. తెలంగాణలో ఆలంపూర్ వద్ద మధ్యాహ్నం 1.23గంటలకు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తోపాటు ఎమ్మెల్యే అబ్రహం పుష్కరాలను పారంభించ నున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IR6MIv
Thursday, November 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment