Wednesday, April 10, 2019

ఏపి ఎన్నికలకు అంతా సిద్దం ,ఎన్నికల ప్రధానధికారి ద్వివేది

ఏపి ఎన్నికలకు అంతా సిద్దంగా ఉందని ఏపి ఎన్నికల ప్రధానధికారి గోపాలక్రిష్ణ ద్వివేది తెలిపారు. ఉదయం ఆరుగంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని కాగా ఏడు గంటలకు ఓటర్లను అనుమతిస్తారని ఆయన తెలిపారు,కాగా రెండు రోజుల పాటు ఇంకా పకడ్భందిగా చర్యలు ఉంటామని ఆయన చెప్పారు. చెక్ పోస్ట్ లతో పాటు స్థానిక హోటళ్లు,లాడ్జీలతోపాటు నియోజకవర్గాల్లో కోత్తగా వచ్చిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I9RbCq

Related Posts:

0 comments:

Post a Comment