అసెంబ్లీ సమావేశాల నుండి టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరోజు పాటు సస్పెండ్ అయ్యారు. రాజధాని అమరావతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్న సంధర్భంలో గందరగోళం సృష్టించడంతో నేరుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. రాజధానిపై నిజాలను ప్రజలకు తెలియకుండా టీడీపీ అందోళన చేస్తుందని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EuGsOM
టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్...
Related Posts:
కధానాయకుడు తో ఓట్లు కురిసేనా : మరి ఆ రెండు సినిమాలు : టిడిపి నేతల్లో కొత్త టెన్షన్..!ఎపిలో ఎన్నికల ముందు సినిమా రాజకీయాలు రంజుగా మారాయి. సంక్రాంతి సినిమాల్లో ఇప్పుడు కధానాయకుడు సినిమాకు రాజకీయ రంగు వద్దనుకున్నా పులిమేస్తున్నారు. … Read More
ఓఎన్జీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ టెక్న… Read More
స్నేహితున్ని చంపి ఎంచక్కా పూలతొట్టెలో పాతిపెట్టాడు..! రెండేళ్ల తర్వాత వెలుగులోకి..!!హైదరాబాద్ : వారిద్దరు ప్రాణ స్నేహితులు..! జీవితంలో స్థిరపడాలని కలిసి చేస్తున్న ప్రయత్నాలు..! అందుకోసం సరిహద్దులు దాటి వెల్లిపోయారు. అంతలో ఓ అ… Read More
పొత్తుతో పోటు: ఆ పోటును బీజేపీ తట్టుకుంటుందా..?రాజకీయంగా దేశంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి ప్రజలే దేశ రాజకీయాలను నిర్ణయిస్తారు. ఎందుకంటే దేశంలోని అత్యధిక జనాభా ఉత్తరప్ర… Read More
ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ : కేసీఆర్-హరీష్ మధ్య గ్యాప్ పెరుగుతోందా: నెల రోజులుగా మాటల్లేవ్టిఆర్యస్ లో ఏం జరుగుతోంది. టిఆర్యస్ ట్రబుల్ షూటర్ హరీష్ పరిస్థితి ఏంటి. కేసీఆర్ - హరీష్ మధ్య గ్యాప్ పెరుగుతోందా. వీరిద్దరి మధ్యా మాటలే క… Read More
0 comments:
Post a Comment