Friday, January 1, 2021

భారత్‌లో మరో నాలుగు కొత్త వైరస్‌ కేసులు- 29కి చేరిన బాధితులు

భారత్‌లో బ్రిటన్ నుంచి ప్రవేశించిన కొత్త వైరస్‌ కలకలం కొనసాగుతోంది. గత నెల రోజుల వ్యవధిలో బ్రిటన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల శాంపిల్స్‌ను ఇప్పటికే పలు ల్యాబ్‌లకు పంపారు. వీటి నుంచి వెలువడుతున్న ఫలితాల్లో మరో నాలుగు పాజిటివ్‌గా తేలాయి. దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య 29కి చేరుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n4G39R

Related Posts:

0 comments:

Post a Comment