న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై దేశం పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడంమాని, దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని హితవు పలికారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jzv2fi
Thursday, April 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment