దేశంలో గంట గంటకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మహమ్మారికి బలైపోతున్నవాళ్ల సంఖ్యా పైకి ఎగబాకుతున్నది.. ఎటుచూసినా లాక్ డౌన్ ఆదేశాల ధిక్కరణలు.. కొన్ని చోట్ల డాక్టర్లు, వైద్యసిబ్బందిపైనే దాడులు.. అంతలోనే ఉల్లంఘనుల్ని కఠినంగా శిక్షించాలని హోం శాఖ ఆదేశాలు.. దేశ్యవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రం, రాష్ట్రాల మధ్య సంప్రదింపులు.. అటు చూస్తే ప్రపంచమంతటా అల్లకల్లోలం.. అగ్రరాజ్యాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xI5RER
Thursday, April 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment