అమరావతి: వచ్చే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ప్రీపోల్ సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం జగన్ పార్టీకి ఏపీలో 23 లోకసభ సీట్లు, అధికార తెలుగుదేశం పార్టీకి రెండు లోకసభ సీట్లు వస్తాయి. ఇటీవల పలు సర్వేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెబుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UAYpBF
టైమ్స్ నౌ సర్వే-ఏపీలో వైసీపీదే హవా: జగన్ పార్టీకి 23 ఎంపీ సీట్లు, టీడీపీకి రెండే: కారణం ఇదేనా?
Related Posts:
ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ : నరసింహన్ సమక్షంలోనే మంత్రి గళం : ఇంకా అదే గ్యాప్..!ఏపిలో కొంత కాలంగా విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ పై దాడి సమయంలో నేరుగా డిజిపి కి ఫోన్ చేసి దాడి పై వాకబు చేసారు. గవర్నర్ నేరుగా డ… Read More
చౌకీదారంటే భయపడుతున్నారు.. అందుకే నన్ను..! మోడీ సెటైర్లుఆగ్రా : దేశానికి కాపలాదారుగా ఉన్న తనను చూసి ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు ప్రధాని మోడీ. తనకు అధికారం లేకుండా చేయడమే ప్రధాన ఎజెండాగా వా… Read More
హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ రిపోర్ట్ : ఈ దేశం పాస్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ పాస్పోర్టుప్రపంచం దేశాల్లోని పాస్పోర్టుల్లో మరోసారి అత్యంత బలోపేతమైన పాస్పోర్టుగా జపాన్ దేశ పాస్పోర్టు నిలిచింది. జపాన్ దేశం పాస్పోర్టు కలిగి ఉన్న వారు 190 … Read More
కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మరోసారి..! 21 నుంచి సహస్ర చండీ యాగంహైదరాబాద్ : మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈమేరకు సిద్ధిపేట జిల్లా పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయం క్షే… Read More
తూగో జిల్లాలో కోడిపందాలు బంద్...! నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలంటున్న ఎస్పీ..!!కాకినాడ/ హైదరాబాద్ : సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాలు ప్రతి ఒక్కరిని రా..రమ్మని స్వాగతం పలుకుతుంటాయి. పచ్చని పంటపొలాలు, కోనసీమ క… Read More
0 comments:
Post a Comment