హైదరాబాద్/న్యూఢిల్లీ: టైమ్స్ నౌ - వీఎంఆర్ ప్రీపోల్ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు 11 నుంచి 12 సీట్లు, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏకు 5 సీట్లు వస్తాయని తేలింది. యూపీఏ అని చెప్పినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ఈ మేరకు సర్వే ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DKu4L3
కేసీఆర్కు రివర్స్!: తెలంగాణలో 5 లోకసభ స్థానాలు కాంగ్రెస్కే, తెరాసకు ఎన్ని సీట్లు అంటే?
Related Posts:
సుప్రీం ఆదేశాలు పాటించాలి: ఆ భూమిపై నిర్ణయం మాదే: సున్నీ వక్ఫ్ బోర్డ్లక్నో: అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సమీక్ష పిటిసన్… Read More
కేపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, ముగ్గులోకి దింపిన లేడీ మోడల్స్, విదేశాల్లో బుక్కీ మకాం!బెంగళూరు: కర్ణాటక ప్రీమియమ్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ మ్యాచ్ సందర్బంగా మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విచారణ చేస్తున్న సీసీబీ పోలీసులు బుక్కీని అరెస్టు చేశారు. క… Read More
కౌన్ బనేగా మరాఠా సీఎం, రేసులో పవార్, థాకరే.. పవార్కే పవారా..? రాష్ట్రపతి పాలనే శరణమ్యా...?మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు సినిమా ట్వీస్ట్లను తలపిస్తోన్నాయి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో, శివసేక సీఎం పోస్టు కోసం మెలిక పెట్టడంతో... ప్రభుత్వాన… Read More
కోడలిపై కన్నేసి..లొంగలేదనే అక్కసుతో: పొడిచి చంపిన మామ..!బెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపైనే కన్నేశాడో కిరాతకుడు. ఆమె లొంగకపోవడంతో దారుణనానికి ఒడిగట్టాడు.… Read More
బుల్బుల్ తుఫాను బీభత్సం: 9మంది మృతి, 4లక్షల మందిపై ప్రభావం, మమతకు ప్రధాని ఫోన్కోల్కతా: బంగాళాఖాతంలో ఏర్పడ్డ బుల్ బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమబెంగాల్ తోపాటు ఒడిశా రాష్ట్రంలోని దీని ప్రభావం … Read More
0 comments:
Post a Comment