న్యూఢిల్లీ: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు 252 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 147 సీట్లు వస్తాయని, ఇతరులకు 144 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే ప్రీపోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. టైమ్స్ నౌ ప్రీపోల్ సర్వే ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UsWChR
టైమ్స్ నౌ సర్వే: మెజార్టీకి చేరువలో ఎన్డీయే, కాంగ్రెస్ ఆశలు గల్లంతు, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే?
Related Posts:
Priyanka reddy murder: ఆగని ఆందోళన, పోలీసుల లాఠీ చార్జ్, షాద్ నగర్ పీఎస్ గేట్లకు బేడీలుప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య విషయంలో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. నేరస్తులకు శిక్ష వేయడంలో తాత్సారం చేస్తే ఊరుకునేది లేదని అటు ప్రజా సంఘాలు మహ… Read More
పిస్టోల్ చేతబట్టిన కాంగ్రెస్ నేత త్రిపాఠి,బుల్లెట్తో బ్యాలెట్ను శాసిస్తారా బీజేపీ ఫైర్,ఈసీ నివేదికజార్ఖండ్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 13 స్థానాలు కూడా సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకే ముగిసింది. కానీ కాం… Read More
బలపరీక్షలో ఉద్దవ్ విజయం: 169 ఎమ్మెల్యేల మద్దతుతో సత్తా చాటిన కూటమి: బీజేపీ సభ్యుల వాకౌట్..!మహారాష్ట్ర అసెంబ్లీ లో జరిగిన విశ్వాస పరీక్షలో ఉద్దవ్ థాక్రే బలం నిరూపించుకున్నారు. కాంగ్రెస్..ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేనకు బల పర… Read More
శంషాబాద్.. సిద్దుల గుట్ట మహిళ శవంపై క్లారిటి ఇచ్చిన పోలీసులుశంషాబాద్ సిద్దుల గుట్ట రోడ్డులోని మైసమ్మ గుడి వద్ద మరో గుర్తు తెలియని మహిళ మంటల్లో ఆహుతి అయిన విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే... ఘటన సమాచారం అందుకు… Read More
ఇంటికో పోలీసు ఉండరు, వివాదాస్పదమైన మంత్రి తలసాని వ్యాఖ్యలు, నెటిజన్ల సెటైర్లువెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యతో సమాజం అంతా ఉడికిపోతుంటే తెలంగాణ మంత్రులు బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులను పరా… Read More
0 comments:
Post a Comment