తెలంగాణలో తొలిరోజు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. టీకా తీసుకున్నవారిలో 20 మందిలో మైనర్ రియాక్షన్స్ మినహా ఎవరికీ ఎలాంటి సమస్యలు తలెత్తలేదన్నారు. దీంతో టీకా సురక్షితమేనని రుజువైందన్నారు. మైనర్ రియాక్షన్స్ వచ్చినవారిలో టీకా వేసిన చోట దద్దుర్లు,ఎర్రగా మారడం వంటివి కనిపించాయన్నారు. అలాంటి వాటిపై తాము అవగాహన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3swl6bW
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
Related Posts:
Huzurabad : కాంగ్రెస్ పరిశీలనలో ఆ నలుగురి పేర్లు... ఉపఎన్నిక టికెట్ ఎవరికి దక్కేనో...హుజురాబాద్ ఉపఎన్నిక గ్రౌండ్లో ఇప్పటికైతే ఈటల మినహా మరో అభ్యర్థి కనిపించట్లేదు. అభ్యర్థి కోసం అధికార పార్టీ సాగిస్తున్న అన్వేషణ ఓ కొలిక్కి వచ్చిందని త… Read More
Telangana Weather : రెండు రోజుల పాటు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు...తెలంగాణలో ఆది,సోమవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.ప్రస్తుతం తెలంగాణపై రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నట్లు వాత… Read More
వామ్మో.. కుర్రొళ్లు మాములు కాదు, సీఎం కాన్వాయ్కే ఎదురెళ్లి.. ఆ బైక్ కూడాసీఎం కాన్వాయ్ వెళ్లే రూట్ ముందే ప్లాన్ చేస్తారు. ట్రాఫిక్ క్లియర్ చేసి.. పంపిస్తారు. ఇతర వాహనాలు నిషిద్దం. వేరే వాహనాలు/ టూ వీలర్స్ వస్తే అంతే సంగతులు… Read More
పరాయి పురుషులతో మాట్లాడనని హామీపత్రం ఇవ్వు.. ఓ భర్త విచిత్ర డిమాండ్.. కత్తితో ఆమెపై దాడిఅనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త... పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలన్నాడు. దీనిపై ఇద్దరి… Read More
RS Praveen Kumar: నేడు బీఎస్పీలోకి ఆర్ఎస్పీ.. 'అదే నా లక్ష్యం.. ఒక్క క్షణం కూడా వృథా చేయదలుచుకోలేదు'మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరనున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగే సభల… Read More
0 comments:
Post a Comment