తెలంగాణలో తొలిరోజు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. టీకా తీసుకున్నవారిలో 20 మందిలో మైనర్ రియాక్షన్స్ మినహా ఎవరికీ ఎలాంటి సమస్యలు తలెత్తలేదన్నారు. దీంతో టీకా సురక్షితమేనని రుజువైందన్నారు. మైనర్ రియాక్షన్స్ వచ్చినవారిలో టీకా వేసిన చోట దద్దుర్లు,ఎర్రగా మారడం వంటివి కనిపించాయన్నారు. అలాంటి వాటిపై తాము అవగాహన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3swl6bW
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
Related Posts:
Viral Video : ఆ తల్లి ఔదార్యానికి సలాం.. పోలీసుల పట్ల పేద మహిళ గొప్ప మనసుకరోనాపై చేస్తున్న యుద్ధంలో ఇటీవల ఓ బీడీ కార్మికురాలు సైతం తనవంతుగా రూ.20వేలను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేసిన సంగతి తెలిసిందే. ఒక బీడీ కార్మికురా… Read More
మే 4: విమాన సేవలను ప్రారంభించనున్న ఇండిగో, ఆ తేదీలోగా బుకింగ్స్ రద్దు చేస్తే డబ్బు వాపస్న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం రెండోసారి విధించిన లాక్డౌన్ మే 3తో ముగస్తుండటం దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ కీలక నిర్ణయం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచ… Read More
కరోనా విలయం: అమెరికాలో ఘోరం.. ట్రంప్పై గవర్నర్ల తిరుగుబాటు.. చావు తప్పదన్న సీఐఏ..గడిచిన వారంతో మహమ్మారి ముప్పు తప్పిపోతందని అందరూ ఆశించారు.. కానీ సోమవారం ఒక్కరోజే 1509 మందిని కరోనా బలి తీసుకోవడంతో మళ్లీ అలర్ట్ అయ్యారు.. అమెరికాలో మ… Read More
నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తే ఇక జైలే, భారీ జరిమానా కూడా: కేంద్ర హోంమంత్రిత్వశాఖన్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై దేశం యావత్తు ఏకమై పోరాటం చేస్తున్న ఈ విపత్కర సమయంలోనూ కొందరు తప్పుడు, నకిలీ వార్తలను ప్రచారం చేస్తుండటం ప్రమాదకరంగా మారుత… Read More
ఫేక్ న్యూస్ పై ఏపీ పోలీస్ సీరియస్ - వాట్సాప్ ఫిర్యాదుల కోసం కొత్త నంబర్..ఏపీలో కరోనా వైరస్ తో పాటే దాని వ్యాప్తికి సంబంధించిన ఫేక్ న్యూస్ ప్రచారం కూడా పెరుగుతోంది. కరోనా వైరస్ పై ప్రజల్లో ఉన్న భయాలను వాడుకుంటూ సామాజిక మాధ్య… Read More
0 comments:
Post a Comment