ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాల పై జరుగుతున్న దాడులకు,విగ్రహం విధ్వంసాలకు వెనుక రాజకీయ ప్రమేయం ఉందని, టిడిపి ,బిజెపి నేతల హస్తం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక దీంతో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పిన విషయాలను సమర్థిస్తూ, టిడిపి నేతలపై మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XNIZgI
Saturday, January 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment