చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని లగ్జరీ హోటళ్లు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. రెండ్రోజుల క్రితం ఓ లగ్జరీ హోటళ్లోని 85 మందికి కరోనా సోకినట్లు తేలగా.. తాజాగా, మరో లగ్జరీ హోటళ్లో 20 మంది ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ హోటల్ కూడా కోవిడ్ క్లస్టర్గా మారిపోయింది. చెన్నైలోని లీలా ప్యాలెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38cxUvN
కోవిడ్ 19 హాట్స్పాట్గా మారిన మరో లగ్జరీ హోటల్: 20 ఉద్యోగులకు కరోనా పాజిటివ్
Related Posts:
కోవిడ్ కాటేసిన మేమున్నాం... కుటుంబానికి రెండేళ్ల జీతం, జాబ్ కూడాకరోనా వైరస్ వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కంపెనీలు అండగా ఉంటున్నాయి. ఆ వరసలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చేరింది. కరోనాతో చనిపోయిన బ్యాంకు ఉద్యోగుల కు… Read More
కొత్త రేషన్ కార్డులు.. 10 రోజుల్లో సీఎంకు నివేదిక: మంత్రి గంగులతెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల విధివిధానాలు.. కొత్త కార్డుల జారీపై పదిరోజుల్లో నివేదిక ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో రేషన్ … Read More
Bring back Rohini Sindhuri: కర్ణాటకలో మార్మోగిపోతోన్న తెలుగు ఐఎఎస్ అధికారిణి పేరుబెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, రాజకీయ నాయకులకు కొరుకుడుపడని కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి తాజా బదిలీ వ్యవహారం… Read More
జీవో జారీ.. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దు...తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, పరీక్షల రద్దుపై నేడు జీవో జారీ చేశార… Read More
90 శాతం సమర్థత చూపిన నొవావాక్స్ కోవిడ్ వ్యాక్సిన్: ఉత్పత్తి చేయనున్న సీరమ్వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెంది… Read More
0 comments:
Post a Comment