చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని లగ్జరీ హోటళ్లు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. రెండ్రోజుల క్రితం ఓ లగ్జరీ హోటళ్లోని 85 మందికి కరోనా సోకినట్లు తేలగా.. తాజాగా, మరో లగ్జరీ హోటళ్లో 20 మంది ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ హోటల్ కూడా కోవిడ్ క్లస్టర్గా మారిపోయింది. చెన్నైలోని లీలా ప్యాలెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38cxUvN
కోవిడ్ 19 హాట్స్పాట్గా మారిన మరో లగ్జరీ హోటల్: 20 ఉద్యోగులకు కరోనా పాజిటివ్
Related Posts:
90 రోజులుగా జైల్లోనే: బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు చిదంబరంన్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ… Read More
పెళ్ళాం టీ ఇవ్వలేదని ప్రాణాలు తీసుకున్న భర్త ... షాక్ లో భార్యసంసారం అంటేనే అనేక చిన్న చిన్న చికాకులు ఉంటూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న ఘర్షణలు సైతం కామనే. అయితే చిన్న కారణానికి మనస్తాపం చెందిన భర్త ఆత్మ… Read More
జిలేబి తింటే కాలుష్యం పెరుగుతుందా..? అయితే ఆపేస్తా.. ఆప్పై గంభీర్ గరం.. గరం...(వీడియో)బీజేపీ ఎంపీ కనబడుట లేదనే పోస్టర్లపై గౌతమ్ గంభీర్ స్పందించారు. తన పోస్టర్లపై దుమారం రేగిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో శుక్రవారం వాయు కాలుష్యంప… Read More
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రమేయం పట్ల యజ్ఞం జరుగుతోందా..? వైసీపి నేతల ప్రస్తావన దేనికి సంకేతం..??అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాలతో ప్రమేయం లేని వ్యక్తులకు రాజకీయ ప్రధాన్యత కల్పిస్తూ ప్రజ… Read More
కేదారేశ్వర వ్రతం చేస్తే.. అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదా?డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151 చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన కేదారేశ్వర నోము నోచుక… Read More
0 comments:
Post a Comment