చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని లగ్జరీ హోటళ్లు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. రెండ్రోజుల క్రితం ఓ లగ్జరీ హోటళ్లోని 85 మందికి కరోనా సోకినట్లు తేలగా.. తాజాగా, మరో లగ్జరీ హోటళ్లో 20 మంది ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ హోటల్ కూడా కోవిడ్ క్లస్టర్గా మారిపోయింది. చెన్నైలోని లీలా ప్యాలెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38cxUvN
కోవిడ్ 19 హాట్స్పాట్గా మారిన మరో లగ్జరీ హోటల్: 20 ఉద్యోగులకు కరోనా పాజిటివ్
Related Posts:
రవి ప్రకాష్ కు ముందస్తు బెయిల్ మంజూరు..! కొడుకు చదువుకోసం అమెరికా వెళ్తానన్న శివాజీ..!!హైదరాబాద్: సస్పెన్స్ థ్రిల్లర్ ఉదంతాన్ని తలపించిన రవిప్రకాష్ ఎపిసోడ్ కాస్త సుఖాంతం అయ్యింది. టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్కు కోర్టులో ఊరట లభించింది. … Read More
మ్యాచ్ తెచ్చిన తంటా : ప్రమాదంలో తెగిన వేలు.. అతికించమని హాస్పిటల్కు వస్తే..కలకత్తా : హాస్పిటల్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి వేలు కోల్పోయేందుకు కారణమైంది. మ్యాచ్ చూస్తూ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలు మాయమైంది. కోల… Read More
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సిఈఓ రేవతి అరెస్ట్మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం నాడు బంజరాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మోజీ టీవీ స్టూడియోలో దళిత నేత హమారా ప్రసాద్ ను అవమానించారని ఆయ… Read More
నేను విన్నాను..ఉన్నాను అనే జగన్ నేను తిన్నాను అంటే బాగుండేది.. బడ్జెట్పై యనమల వ్యంగ్యాస్త్రాలు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం నాడు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపె… Read More
అయ్యో...! ఆ సూప్ తాగాడని అతన్ని ఇనుపరాడ్లతో చితకబాదారునాగపట్టణం: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. బీఫ్ సూప్ తాగాడని చెప్పి ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన నాగపట్టిణంలో జరిగింది. బొరవచేరి గ్రామానికి చెందిన మొహ్మ… Read More
0 comments:
Post a Comment