అమరావతిః ఎన్నికల ముంగిట్లో రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళకళలాడుతోంది. భారీగా చేరికలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తుండటంతో వైఎస్ఆర్ సీపీలోకి వలస వచ్చే నాయకుల సంఖ్య పెరుగుతోంది. కొద్దిరోజులుగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సందడిగా మారింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి దాసరి జైరమేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Utmpa9
Sunday, March 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment