Sunday, March 10, 2019

వైఎస్ఆర్ సీపీ లోక్ స‌భ అభ్య‌ర్థులు వీరేనా?..21 స్థానాల‌పై స్ప‌ష్ట‌త

అమరావ‌తిః ఎన్నిక‌ల ముంగిట్లో రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. భారీగా చేరిక‌లు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ గడువు స‌మీపిస్తుండటంతో వైఎస్ఆర్ సీపీలోకి వ‌ల‌స వ‌చ్చే నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. కొద్దిరోజులుగా ఆ పార్టీ కేంద్ర కార్యాల‌యం సంద‌డిగా మారింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి దాస‌రి జైర‌మేష్‌, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Utmpa9

Related Posts:

0 comments:

Post a Comment