అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సీఎంవోలో కీలక మార్పులు చేపట్టారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సీఎంవోలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్ అధికారుల బాధ్యతల్లో భారీ మార్పులు జరిగాయి. వీటి ప్రకారం జగన్ వద్ద ఇప్పటివరకూ కీలకంగా వ్యవహరించిన వారు ఇకపై నామమాత్రంగా మారిపోయారు. అదే సమయంలో ప్రస్తుతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z96fqW
Wednesday, July 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment