దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు, 848 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 31.72లక్షలకు, మరణాల సంఖ్య 58,562కు పెరిగింది. రికవరీలు, మరణాల సంఖ్య పరంగా భారత్ మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. స్కూళ్లు, కాలేజీలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EC2tPm
స్కూళ్ల రీఓపెనింగ్ ఇప్పుడే కాదు - సెప్టెంబర్ 1ని ఖరారు చేయలేదన్న కేంద్రం - తలో దారిలో రాష్ట్రాలు..
Related Posts:
కరోనా వైరస్ : వృద్దులు,అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. కరోనా వైరస్ బారినపడుతున్నవారిలో యువతీ యువకుల కంటే వృద్దులే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా 70ఏళ్ల పైబడినవారు,అప్పటికే ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుత… Read More
ఏపీలో కరోనా తొలి మరణం?: విశాఖ కలెక్టర్ వివరణ, హెచ్చరికవిశాఖపట్నం: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనావైరస్ కారణంగా ఏపీలో… Read More
కరోనా మరణం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? అక్కడ స్మశానాలన్నీ హౌజ్ఫుల్..వైరస్ నిండిన గాలిని శ్వాస ద్వారా లోనికి పీల్చడం ద్వారాగానీ.. వైరస్తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖంలోని టీ ఆకారాన్ని(క… Read More
‘కరోనా పాజిటివ్’ కనికా కపూర్ పార్టీ: వసుంధరా రాజే, దుష్యంత్ సెల్ఫ్ క్వారంటైన్, రాష్ట్రపతి భవన్లోనూన్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా, బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈమె ఇటీవలే లండన్లో పర్యటించిన … Read More
కరోనా ఎఫెక్ట్ : అమరావతిలో ఉద్యమాలకు బ్రేక్ - ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన జగన్ సర్కార్...ఏపీలో మూడు రాజధానులకు అనుకూలంగా, వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలపైనా కరోనా వైరస్ ప్రభావం పడనుంది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని… Read More
0 comments:
Post a Comment