Tuesday, August 25, 2020

స్కూళ్ల రీఓపెనింగ్ ఇప్పుడే కాదు - సెప్టెంబర్ 1ని ఖరారు చేయలేదన్న కేంద్రం - తలో దారిలో రాష్ట్రాలు..

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు, 848 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 31.72లక్షలకు, మరణాల సంఖ్య 58,562కు పెరిగింది. రికవరీలు, మరణాల సంఖ్య పరంగా భారత్ మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. స్కూళ్లు, కాలేజీలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EC2tPm

0 comments:

Post a Comment