దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు, 848 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 31.72లక్షలకు, మరణాల సంఖ్య 58,562కు పెరిగింది. రికవరీలు, మరణాల సంఖ్య పరంగా భారత్ మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. స్కూళ్లు, కాలేజీలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EC2tPm
స్కూళ్ల రీఓపెనింగ్ ఇప్పుడే కాదు - సెప్టెంబర్ 1ని ఖరారు చేయలేదన్న కేంద్రం - తలో దారిలో రాష్ట్రాలు..
Related Posts:
ఆ విషయంలో ఏపీ ప్రభుత్వం ఫెయిల్... బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలుశేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. శేషాచలం అట… Read More
సురభి వాణీదేవికి లక్కీ ఛాన్స్: కేసీఆర్ కేబినెట్లో చోటు?: త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?హైదరాబాద్: తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ.. చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా?, ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులపై వేటు పడబోతోందా?… Read More
టీటీడీ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించిన రమణ దీక్షితులు... పట్టు వదలకుండా ప్రయత్నించి ఎట్టకేలకు...టీడీపీ ప్రభుత్వ హయాంలో వయోపరిమితి నిబంధనల కారణంగా టీటీడీ ప్రధాన అర్చకుడి హోదా నుంచి తప్పుకున్న రమణ దీక్షితులు ఎట్టకేలకు మళ్లీ విధుల్లో చేరారు. వైసీపీ … Read More
Chhattisgarh encounter గ్రౌండ్ రిపోర్ట్: 22 మంది జవాన్ల వీరమరణం: హుటాహుటిన ఢిల్లీకి అమిత్ షారాయ్పూర్: ఛత్తీస్గఢ్లో శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాల్లో చోటు చేసుకున్న భారీ ఎన్ కౌంటర్ తరువాత పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రే… Read More
ఎన్టీఆర్, ఎఎన్నార్ సైతం: పులివెందులపై పవన్ కల్యాణ్ కామెంట్స్కు మహేష్ కత్తి కౌంటర్ అటాక్తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచారం ఉధృతమౌతోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకు… Read More
0 comments:
Post a Comment