ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘జగనన్న విద్యా కానుక' పంపిణీకి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 42 లక్షల 32 వేల మంది విద్యార్థులకు తలా మూడు జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ ను అందించనున్నారు. సెప్టెంబరు 5
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QooVxP
ఏపీలో 5 నుంచి జగనన్న విద్యా కానుక - పంపిణీకి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
Related Posts:
పక్కదేశాల్లో చిచ్చు పెట్టడం చైనా తర్వాతే.. కజకిస్తాన్లో కొత్త వైరస్ వ్యాప్తి వట్టిదే.. అసలు కథ..'అంటు వ్యాధులకు పుట్టినిల్లు'గా పేరు పొందడమేకాదు, తన రోగాలను అందరికీ అంటించి ప్రపంచాన్ని ఆగం చేసిన పాపం చైనాదే.. అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రం… Read More
సరిహద్దులో పరిస్థితులు మెరుగుపడ్డాయి, భారత్ నుంచి అదే ఆశిస్తున్నాం: చైనాబీజింగ్: భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ, వాస్తవాధీన రేఖ ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చైనా పేర్కొంది. ఇరుదేశాలు తమ తమ బలగాలను వెనక్కి … Read More
ఐసీఎస్ఈ 10, ఐఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు రేపే.. వెబ్సైట్లో రిజల్ట్స్.. ఎస్సెమ్మెస్ కూడా...ఐసీఎస్ఈ 10, ఐఎస్సీ 12వ తరగతి పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేస్తామని కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐసీఎస్ఈ) గురువారం ఒ… Read More
మళ్లీ పుడితే ఈ అత్తకు అల్లుడిగానే..నెట్టింట తెలుగు మహిళకు జేజేలు..కొత్త అల్లుడి కోసం 67రకాల వంటకాలు.''మళ్లీ జన్మంటూ ఉంటే కచ్చితంగా ఇండియాలో.. అది కూడా ఈవిడకు అల్లుడిగానే పుడతా..'' ఓ విదేశీయుడి కామెంట్. ''ఏంటి బాబు.. ఆ అల్లుడుగారు కుంభకర్ణుడా? లేక బకా… Read More
మిజోరాంలో భూకంపం: 4.3గా తీవ్రత నమోదు, ఆందోళనలో జనంన్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో ఏదో ఓ మూలన భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ భూకంపాలు సంభవిస్తున… Read More
0 comments:
Post a Comment