Saturday, December 12, 2020

టీ పీసీసీ చీఫ్: పూర్తయిన అభిప్రాయ సేకరణ, ప్రకటించడమే తరువాయి..

టీ పీసీసీ చీఫ్ ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నేతలు/ శ్రేణుల అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మానిక్కం ఠాగూర్ తీసుకున్నారు. నాలుగురోజుల పాటు రాష్ట్రంలో ఉండి నేతలతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ ఎవరనే అంశానికి సంబంధించి నివేదిక రూపొందించారు. రిపోర్ట్‌ను సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అప్పగించారు. వారు పీసీసీ చీఫ్ ఎవరనే అంశాన్ని ప్రకటించనున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KlxRUN

Related Posts:

0 comments:

Post a Comment