Saturday, December 12, 2020

జగన్ .. ఓ అసమర్ధ సీఎం .. ఉదాసీనత వల్లే ఇదంతా .. విరుచుకుపడిన చంద్రబాబు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. అరకు పార్లమెంట్ టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియోకాన్ఫరెన్స్ సందర్భంగా వైసిపి ప్రభుత్వం గిరిజన సంక్షేమం మరిచిపోయిందని విమర్శించారు. గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని, కనీసం తాగునీరు కూడా అందించలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ అంటూ ద్వజమెత్తారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు ఆలయాలపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3maPpjR

0 comments:

Post a Comment