Thursday, January 24, 2019

ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చింది: ప్రియాంకపై ప్రశాంత్ కిషోర్

బీహార్: ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై జేడీయూ నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భిన్నంగా స్పందించారు. ఆమె ఆరంగేట్రంపై పీకే హర్షం వ్యక్తం చేశారు. రాజకీయంగా వ్యతిరేక కూటమిలో ఉన్న ఆయన ఆమెకు అభినందనలు తెలిపారు. భారత రాజకీయాల్లో ఎంతగానో ఎదురుచూస్తున్న ఘడియ వచ్చేసిందని, ప్రియాంక రాజకీయాల్లోకి వస్తున్న సమయం, ఆమె చేపట్టనున్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sMm31P

Related Posts:

0 comments:

Post a Comment