ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దాదాపు 600 మందికి పైగా బాధితులుగా మారడానికి కారణమైన వింతవ్యాధి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఇవాళ దాదాపు పది మంది రోగులు సాధారణ లక్షణాలతో వివిధ ఆస్పత్రులకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు. ఏలూరులో వింతవ్యాధికి గురై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nefYpB
Saturday, December 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment