ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దాదాపు 600 మందికి పైగా బాధితులుగా మారడానికి కారణమైన వింతవ్యాధి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఇవాళ దాదాపు పది మంది రోగులు సాధారణ లక్షణాలతో వివిధ ఆస్పత్రులకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు. ఏలూరులో వింతవ్యాధికి గురై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nefYpB
ఏలూరులో అదుపులోకి వచ్చిన వింతవ్యాధి- బాధితులకు డిప్యూటీ సీఎం ఆళ్లనాని పరామర్శ
Related Posts:
కరోనా క్లిష్ట సమయంలో కాంగ్రెస్ బాసట.!బొల్లారం ఆస్పత్రిని కోవిడ్ హాస్పటల్ గా మార్చిన రేవంత్ రెడ్డి.!హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో అనేక ఇబ్బందులకు గురవుతున్న ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అబయ హస్తం అందిస్తోంది. రాష్టం నలుమూలల నుండి కాంగ్రె… Read More
విశాఖ ఏజెన్సీలో పెను విషాదం: ఎనిమిది మంది గల్లంతు: ఒకరి మృతదేహం లభ్యంవిశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో సీలేరు నదిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుమంది … Read More
రఘురామ మరో ట్విస్ట్- అప్పుడే డిశ్చార్జ్ వద్దు-ఆస్పత్రి బయట ఏపీ పోలీసులు-కమాండర్కు లేఖవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ బెయిల్ కోసం తీవ్రప్రయత్నాలు చేసి చివరకు సుప్రీంకోర్టులో దాన్ని సాధి… Read More
Chandra Grahanam 2021:గ్రహణం రోజు ఏం చేయాలి- ఆహారం ఏం తీసుకోవాలి - ఎలాంటి మంత్రం పటించాలి..?ఓ వైపు దేశాన్ని కరోనా కుదిపేస్తుంటే.. మరో వైపు సహజ విపత్తులు కూడా పగబట్టినట్లు కనిపిస్తున్నాయి. గత వారం తౌటే తుఫాను ధాటికి పలు రాష్ట్రాల్లో భారీ నష్టం… Read More
ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సి మిస్సింగ్: సముద్ర తీరంలో కనిపించిన కారుముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. అనుమానాస్పద స్థితిలో అదృశ్యం అయ్యారు. ఆయన కనిపి… Read More
0 comments:
Post a Comment