కరోనా వైరస్ను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు దేశం కుల,మత,ప్రాంత,రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు అనుగుణంగా కేంద్రం కూడా అవసరమైన చర్యలు తీసుకుంటోంది. రాజకీయ భేషజాలను పక్కనపెట్టి కరోనా ఎఫెక్ట్తో దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రత్యర్థులకు సైతం ప్రధాని మోదీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. తాజాగా మోదీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఫోన్ చేసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V7RQs3
Sunday, April 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment