దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు ఆదివారం సాయంత్రానికి 4వేలకు పెరిగాయి. వైరస్ విజృంభిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. అక్కడ సుమారు 700 కేసులు నమోదుకాగా, 36 మంది చనిపోయారు. అధికారికంగా బయటికి వెల్లడించనప్పటికీ మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి మూడో స్టేజ్.. అంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దాకా వెళ్లిందని అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x4WS0n
Sunday, April 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment