కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో తమ కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. ఒక్క మంత్రి కూడా ఇంటి నుంచి బయటకు రాలేరని హెచ్చరించారు. జగిత్యాలలో తన పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ యత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hkixVe
టీఆర్ఎస్కు బండి సంజయ్ వార్నింగ్: రైతులను నట్టేట ముంచారంటూ ఫైర్, అంబానీ అప్పుడు లేరా?
Related Posts:
శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవానుడుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
జగన్ మరో సంచలనం- ఏపీలో ఇక సీబీఎస్ఈసీ సిలబస్- ఇంగ్లీష్ మీడియం తేలకముందేఏపీలో విద్యారంగ సంస్కరణల విషయంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం సుప్రీంకోర్… Read More
ఏకతాటిపైకి జగన్, నిమ్మగడ్డ- మున్సిపోల్స్పై పెరిగిన ఉత్కంఠ-పరిషత్ పోరుపైనా ప్రభావంఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలను గతేడాది వాయిదా పడిన చోట నుంచే తిరిగి నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయాన్… Read More
దిల్లీ అల్లర్లకు ఏడాది.. అంకిత్ శర్మ, రతన్లాల్ కుటుంబాలు ఇప్పుడెలా ఉన్నాయి.. వారేమంటున్నారుClick here to see the BBC interactive ‘‘ఒక్క నిమిషం ఆగండి. నేను మేడ మీదకు వెళ్తాను. ఇక్కడ మాట్లాడాలంటే పిల్లలున్నారు. నేను వారి ముందు ఏడవకూడదు’’ అన్నా… Read More
బీజేపీ నుంచి డబ్బులు: అసదుద్దీన్కు షాకిచ్చిన మమతా: ఏకంగా రద్దుకోల్కత: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి పీక్స్కు చేరుకుంది. అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ర్యాలీలు, ప్రదర్శనలు, బహిరంగ సభలతో కోలాహలం నెలకొంది. అధికార … Read More
0 comments:
Post a Comment