Friday, December 25, 2020

టీఆర్ఎస్‌కు బండి సంజయ్ వార్నింగ్: రైతులను నట్టేట ముంచారంటూ ఫైర్, అంబానీ అప్పుడు లేరా?

కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో తమ కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. ఒక్క మంత్రి కూడా ఇంటి నుంచి బయటకు రాలేరని హెచ్చరించారు. జగిత్యాలలో తన పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ యత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hkixVe

Related Posts:

0 comments:

Post a Comment