Friday, December 25, 2020

అమిత్ షా మా ఇంటికొచ్చి భోంచేశారు.. కానీ నాతో మాట్లాడలేదు: బావుల్ గాయకుడు బాసుదేవ్ దాస్

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా సీట్లు గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటామని చెబుతున్న బీజేపీ కష్టాలకు తెరపడేలా కనిపించడం లేదు. అమిత్ షా బెంగాల్ పర్యటన నుంచి తిరిగి రాగానే విష్ణుపూర్ బీజేపీ ఎంపీ, సౌమిత్ర ఖాన్ భార్య సుజాతా మొండల్ ఖాన్ టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WLLAra

Related Posts:

0 comments:

Post a Comment