Friday, December 25, 2020

దేశంలోనే యంగెస్ట్ మేయర్ ఆర్య రాజేంద్రన్: తిరువనంతపురంకు యువోత్సాహం, ఇక అప్‌గ్రేడ్

తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంకు 21 ఏళ్ల యువ మేయర్ రాబోతున్నారు. ఆమే కాలేజీ విద్యార్థిని ఆర్య రాజేంద్రన్. అంతేగాక, ఆమే భారతదేశంలో అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్ కానుండటం విశేషం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదవన్ముంగల్ నుంచి వార్డు కౌన్సిలర్‌గా ఆర్య రాజేంద్రన్ గెలుపొందారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rqnjF7

Related Posts:

0 comments:

Post a Comment