తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంకు 21 ఏళ్ల యువ మేయర్ రాబోతున్నారు. ఆమే కాలేజీ విద్యార్థిని ఆర్య రాజేంద్రన్. అంతేగాక, ఆమే భారతదేశంలో అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్ కానుండటం విశేషం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదవన్ముంగల్ నుంచి వార్డు కౌన్సిలర్గా ఆర్య రాజేంద్రన్ గెలుపొందారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rqnjF7
దేశంలోనే యంగెస్ట్ మేయర్ ఆర్య రాజేంద్రన్: తిరువనంతపురంకు యువోత్సాహం, ఇక అప్గ్రేడ్
Related Posts:
తెలంగాణ పంచాయతీ పోరు.. రెండో దశ పోలింగ్ పై ఉత్కంఠహైదరాబాద్ : రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 3వేలకు పైగ… Read More
ఏపిలో వైసిపి కే ఆధిక్యం : 8.2 % ఓట్ల తేడా : రిపబ్లిక్ టీవి- సీ ఓటర్ సర్వే సంచలనం..!సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఏపిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇదే సమయంలో తాజాగా రిపబ్లిక్ టీవి - సీ ఓటర్ జాతీయ స్థాయ… Read More
అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత: నింగిలోకి అత్యంత తక్కువ బరువున్న కలాంశాట్శ్రీహరికొట: అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహంను నింగిలోకి విజయవంతంగా ఇస్రో పంపింది. ఈ ఉపగ్రహం పేరు కలాంశాట్.ఇ… Read More
టిడిపిలోకే వంగవీటి రాధా : ముహూర్తం ఖరారు : 26వ తేదీ సాయంత్రం బాబు సమక్షంలో..!వంగవీటి రంగా తనయుడు రాధా టిడిపి ఎంట్రీ ముమూర్తం ఖరారైంది. తాజాగా రాధా మీడియా సమావేశంలో తన భవిష్య త్ రాజకీయం గురించి స్పష్టత ఇవ్వలేదు. ఏ పార… Read More
ఇండియా టుడే సర్వే: బీజేపీకి ఓటమి తప్పదు, జగన్-కేసీఆర్ కలిసినా మోడీని కాపాడలేరు?అమరావతి/న్యూఢిల్లీ: ఇండియా టుడే - కార్వీ ఇన్సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రం… Read More
0 comments:
Post a Comment