సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేఠను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎల్.వి. సుబ్రహ్మణ్యంను ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పునేఠను ఎన్నికల విధులతో సంబంధంలేని పోస్టులో నియమించాలన్న ఈసీ.. శనివారం ఉదయం 11 గంటల్లోపు తమ నిర్ణయాన్ని అమలుచేయాలని స్పష్టంచేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ORHh8R
Saturday, April 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment