పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉగాదిని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uQIjst
ప్రచారానికి మిగిలింది 4 రోజులే వైసీపీ మేనిఫెస్టో విడుదలచేసిన జగన్
Related Posts:
మోదీకి పాలించే హక్కు లేదు: ఖబడ్దార్..వివక్ష చూపిస్తే ఆటలు సాగవ్: బాబు హెచ్చరిక..!ఢిల్లీ లో దీక్ష ప్రారంభించిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను దీక్ష చేయటానికి ఎదురైన పరిస్థితులను … Read More
ఢిల్లీతో ఢీ : కొనసాగుతున్న చంద్రబాబు ధర్మ పోరాటం.. జాతీయ నేతల సంఘీభావంఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని … Read More
హోటల్లో టేబుల్స్ తుడుస్తున్న ఓ అన్నదాత..! ఆదుకోని రైతు బంధు..!!సంగారెడ్డి/ హైదరాబాద్ : రైతు కోసం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా అవి క్షేత్ర స్థాయిలో అమలవుతున్నాయా అన్నదే సందేహంగా మారింది. పంట పండించ… Read More
తప్పతాగి, కర్ర చేతబట్టి.. రెచ్చిపోయిన 'వాచ్మెన్'సిద్ధిపేట : వాచ్మెన్ తప్పతాగి బెత్తం చేతబట్టాడు. సంక్షేమ పాఠశాలలోని విద్యార్థులను చితకబాదాడు. వాచ్మెన్ గా కంటికి రెప్పలా కాపాడాల్సినోడు.. వాతలు తేలే… Read More
ఆడియో టేపుల్లో ఉన్న మాటలు నావే, సీఎం ఎడిటింగ్ చేశారు, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు!హుబ్బళి (కర్ణాటక): కర్ణాటకలోని గురుమిఠ్కల్ జేడీఎస్ శాసన సభ్యుడు నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడతో తాను మాట్టాడిన మాటలు నిజమే అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,… Read More
0 comments:
Post a Comment