ముంబై : ముంబైలో ఎప్పుడూ రద్దీగా ఉండే బ్రిడ్జీ కూలి, ఆరుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్రిడ్జికి ఉగ్రవాది అజ్మల్ కసబ్ బ్రిడ్జ్ అని పేరు ఉంది. సీఎస్టీ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వైపు వెళ్లే ఈ పాదచారుల వంతెనను కసబ్ ఉపయోగించడంతో దానిని కసబ్ బ్రిడ్జిగా పిలుస్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HzLXib
ఆ బ్రిడ్జికి కసబ్ పేరు ..? ఎందుకొచ్చిందంటే ..?
Related Posts:
జైట్లీ దేశద్రోహం వ్యాఖ్యలపై దుమారం కాంగ్రెస్ - బీజేపీల మధ్య మాటల యుద్ధంసైనిక దళాల ప్రత్యేక అధాకారాల చట్టం.. ఏఎఫ్ఎస్పీఏపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మంగళవారం మేనిఫెస్టో విడుదల సందర్భంగా కాంగ్రెస్ ప్రెసి… Read More
ఏపి లో ఐటి కలకలం : ఆరు నగరాల్లో అధికారుల మకాం : వారి లక్ష్యం టిడిపి నేతలేనా...!ఏపిలో పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. సరిగ్గా ఇదే సమయంలో ఏపిలోని పొలిటి కల్ పార్టీలకు..ప్రధానంగా పోటీలో ఉన… Read More
కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంతా ఉత్తిదే : ప్రధాని మోదీఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో ని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. అది ప్రజలను వంచించేందుకు విడుదల చేసిన మ్యానిఫెస్టో … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పీలేరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయిన వాయల్పాడు నియోజకవర్గం లోని గుర్రంకొండ, కలకడ, కలికిరి, వాయల్పాడు, కెవి పల్లె మండలాలు … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మదనపల్లె నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామసముద్రం మండలం ఈ నియోజకవర్గంలో చేరింది. 2009 లో రద్దు అయిన వాయల్పాడు నియోజకవర్గంలో నల్లారి … Read More
0 comments:
Post a Comment