ఆంధ్రప్రదేశ్ వరదాయిని పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో అనూహ్య దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం జగన్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా, ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగలడంతో వారిలో 9 మందిని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఒకరోజు సస్పెండ్ చేశారు. అనంతరం వివరణ కొనసాగించిన సీఎం జగన్.. చివర్లో ‘చంద్రబాబు పాట'ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lucCgz
అసెంబ్లీలో చంద్రబాబు పాట -పడి పడి నవ్విన జగన్ -ఘోరమన్న స్పీకర్ -కీలక బిల్లులు పాస్
Related Posts:
న్యూ ఇయర్ పార్టీ.. మరో యువతితో బాయ్ఫ్రెండ్ రాసలీలు.. నిలదీసినందుకు ఎంత ఘోరం చేశారంటే...ముంబైలో దారుణం జరిగింది. ఇటీవల కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితురాలి ఇంట్లో పార్టీకి వెళ్లిన ఓ యువతి హత్యకు గురైంది. ఆమె బాయ్ఫ్రెండ్,మరో యువతి … Read More
లోన్ యాప్ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. మరో యువకుడి బలి, భార్యకు వేధింపులు..లోన్ యాప్ నిర్వాహకులు సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇన్స్టంట్ లోన్ పేరిట క్షణాల్లో డబ్బులు ఇచ్చే ఈ సంస్థలు వడ్డీ,చక్రవడ్డీ,బారు వడ్డీల పేరు… Read More
రైతు ఆందోళనలపై రాహుల్ కీలక వ్యాఖ్యలు... చంపారన్ ఉద్యమంతో పోల్చిన నేత...గత 37 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని బ్రిటీష్ కాలం నాటి చంపారన్ ఉద్యమంతో పోల్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేంద్రం తీసుకొచ్… Read More
విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?భారత్తో స్నేహ సంబంధాలు కొనసాగించే దేశాలకు భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణిని ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం అనుమతులు ఇచ్చిం… Read More
ముందు రైలు: క్షణాల్లో ప్రాణాలు కాపాడిన పోలీసు, నిర్లక్ష్యానికి కోపగించి చెంప ఛెళ్లుమనించాడుముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దహీసర్ రైల్వే స్టేషన్లో ఓ 60 ఏళ్ల పెద్ద మనిషిని రక్షించాడు అక్కడేవున్న పోలీసు. ఆ తర్వాత వృద్ధుడి నిర్లక్ష్యానికి … Read More
0 comments:
Post a Comment