Wednesday, December 2, 2020

రెండు చోట్ల ఓటేసిన ఎమ్మెల్సీ కవిత .. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు .. క్లారిటీ ఇచ్చిన ఎస్ఈసి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఓటు వేయడం పెద్ద వివాదంగా మారింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉన్నారని, ఆమెకు బోధన్ నియోజకవర్గ పరిధిలో ఓటు ఉందని అసెంబ్లీ ఎన్నికలలో అక్కడినుంచి ఓటు హక్కును వినియోగించుకున్నారు అని పేర్కొంటూ, మళ్లీ గ్రేటర్ హైదరాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39yM0IY

Related Posts:

0 comments:

Post a Comment