గత 37 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని బ్రిటీష్ కాలం నాటి చంపారన్ ఉద్యమంతో పోల్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న ప్రతీ రైతును ఆయన సత్యాగ్రహిగా పేర్కొన్నారు. రైతులు వారి హక్కులను తిరిగి సాధించుకుంటారని చెప్పారు. ఈ మేరకు ఆదివారం(జనవరి 3) రాహుల్ ట్విట్టర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oc5qrt
రైతు ఆందోళనలపై రాహుల్ కీలక వ్యాఖ్యలు... చంపారన్ ఉద్యమంతో పోల్చిన నేత...
Related Posts:
ఏందయ్యా వెంకయ్యా..! మన దాకా వస్తే అంతేనయ్యా.. !!హైదరాబాద్ : పెరటిలో ఉన్న మొక్క సొంత వైద్యానికి పనికి రాదట. అలాగే నీతి సూక్తులు ఎన్నైనా వల్లిస్తాం గాని తమ దాకా వస్తే మత్రం తూచ్ అనొచ్చట. ప్రస్తుతం బీజ… Read More
తోడుంటానని మాటిచ్చి మట్టుబెట్టిన భర్త .. భార్యతోపాటు పిల్లలు కూడా ...న్యూఢిల్లీ : మానసిక పరిస్థితి సరిగా ఉండకపోవడమో ? లేక సైకోగా మారి కొందరు తమవారిపై దాడిచేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ ట్యూటర్… Read More
బడ్జెట్ సెషన్ : హల్వా తయారుచేసిన కేంద్రమంత్రి నిర్మలా ...న్యూఢిల్లీ : మరోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ బడ్జెట్పై కసరత్తు చేపట్టింది. జూలై 5న పద్దు ప్రవేశపెట్టనుండటంతో ఇప్పటికే అందుకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ… Read More
ఆక్రమణలపై ఉక్కుపాదం .. రోడ్లుమీదికొచ్చిన వారిపై చర్యలన్న బల్దియా బాస్హైదరాబాద్ : ఆక్రమణలతో రాజధాని కుచించుకుపోతోంది. ఇందు గలదు .. అనే సామెత అన అక్రమార్కులకు సరిగ్గా సరిపోతోంది. ప్రభుత్వ భూమి, చెరువు, కుంటలను వదలని అక్రమ… Read More
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం... అంతా బాబే...! గరికపాటి సంభాషణ సారాంశం అదేనా..?హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీల ఫిరాయింపు వ్యవహారం కొత్తపుంతలు తొక్కుతోంది. స్వప్రయోజనాలకోసమే కాకుండా, వ్యాపారాలకోసం పార్టీ మారినట్టు ప్రచ… Read More
0 comments:
Post a Comment