Sunday, January 3, 2021

రైతు ఆందోళనలపై రాహుల్ కీలక వ్యాఖ్యలు... చంపారన్ ఉద్యమంతో పోల్చిన నేత...

గత 37 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని బ్రిటీష్ కాలం నాటి చంపారన్ ఉద్యమంతో పోల్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న ప్రతీ రైతును ఆయన సత్యాగ్రహిగా పేర్కొన్నారు. రైతులు వారి హక్కులను తిరిగి సాధించుకుంటారని చెప్పారు. ఈ మేరకు ఆదివారం(జనవరి 3) రాహుల్ ట్విట్టర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oc5qrt

Related Posts:

0 comments:

Post a Comment