న్యూఢిల్లీ: రైతులను నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన ప్రకటన చేశారు. పంటలకు కనీస మద్దతు ధర కొనసాగుతుందని, అలా జరగని పక్షంలో తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. హర్యానాలో పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కొనసాగుతుందని సీఎం ఖట్టర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aVUuuv
ఎంఎస్పీ లేకుంటే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం ఖట్టర్ సంచలన ప్రకటన
Related Posts:
బ్యాంకింగ్ సంస్కరణలు:దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వంన్యూఢిల్లీ: ప్రైవేట్ రంగాలకు ఇచ్చే రుణాలు పెంచాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ ఆర్థిక పరి… Read More
ఎంపీ అజాంఖాన్ పై మరో దొంగతనం కేసు...! దాడి చేసి గేదెలను ,25000 ఎత్తుకెళ్లాడు...!యూపీకి చెందిన సమాజ్వాది ఎంపీ అజాంఖాన్ ఎన్నికల ప్రచారం నుండి ఎప్పుడు ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. స్థానికంగా ఆయనపై పలుకేసులు కూడ నమోదయ్యాయి. ఇలా… Read More
కానిస్టేబుల్ వెంటపడి తాళి కట్టాడు.. సినిమా సీన్ కాదు.. ఎక్కడంటే..!మంచిర్యాల : అది కలెక్టర్ కార్యాలయం. వచ్చీ పోయే వాళ్లతో అక్కడి వాతావరణం సందడిగా ఉంది. ఓ మహిళ కానిస్టేబుల్ విధి నిర్వహణలో బిజీగా ఉన్నారు. మిగతా వాళ్లు క… Read More
పల్లకీలో పెద్ద సారూ.. రోడ్డు పనులు పరిశీలించేందుకు వస్తే.. ఆపూర్వ స్వాగతం ....ఐజ్వాల్ : పెళ్లి సమయంలో వధువును పల్లకీలో తీసుకొస్తుంటారు. ఇదీ సనాతన సాంప్రదాయం కూడా. కానీ అధికారులను పల్లకీలో తీసుకెళ్లడం మాత్రం అరుదు. అలాంటి ఘటనే మి… Read More
420 తాతయ్యా..!! వైసీపీ, టీడీపీ నేతల మధ్య హద్దులు దాటుతున్న ట్వీట్ల యుద్ధంఅమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం ముదురుతోంది. వ్యక్తిగత విమర్శలకు మళ్లుతోంది. ముఖ్యమంత్రి వైఎ… Read More
0 comments:
Post a Comment