ఎండలు ఎంత విపరీతంగా దంచుతున్నాయో అందరికి తెలుసు..రాష్ట్ర్రంలో సగటున 45 డిగ్రీల ఉష్షోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్డు మీదకు వెళ్లాలంటే జంకుతున్నారు. మరి అత్యసవసరమైతేనే తప్ప బయటికి వెళుతున్న పరిస్థితి..దీంతో పాటు ఎండదెబ్బ తాకకుండా,ఎండకు నీరసపడిపోకుండా సరైన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వారివెంట గోడుగులు, వాటర్ బాటిళ్లతోపాటు ఇతర అవసరమైన వస్తువులు తీసుకెళుతున్నారు. అయితే సాధరణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQl5iN
ఈవీఎం మిషన్లు... ప్లస్.. ఉల్లిగడ్డలు...జర పైలం
Related Posts:
అజింక్య రహానె: భారత క్రికెట్ కెప్టెన్ చేయాలంటూ డిమాండ్... వైరల్ అవుతున్న వీడియోభారత్-ఆస్ట్రేలియాల మధ్య టెస్ట్ సిరీస్ ముగిసి వారం రోజులు అవుతోంది. కానీ అక్కడ సాధించిన చరిత్రాత్మక విజయం తాలూకు సంబరాలకు మాత్రం ఇంకా తెరపడలేదు. భారత … Read More
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలుఅమరావతి: సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను రా… Read More
నిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జలప్రజల ఆరోగ్యం నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకంగా ఉన్న ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడానికి తమకున్న ఆప్షన్లన్నీ వాడుకున్నామని, ఇవాళ్టి సుప… Read More
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో ఒవైసీ విచారణకు హాజరు కాలేదు. దీంతో స్… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆ 3 జిల్లాల్లో ‘సున్నా’, యాక్టివ్ కేసుల్లో క్షీణతఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్త కేసులు 100 లోపే ఉండటం గమనార్హం. మరణాల సంఖ్య కూడా క్ర… Read More
0 comments:
Post a Comment