ఎండలు ఎంత విపరీతంగా దంచుతున్నాయో అందరికి తెలుసు..రాష్ట్ర్రంలో సగటున 45 డిగ్రీల ఉష్షోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్డు మీదకు వెళ్లాలంటే జంకుతున్నారు. మరి అత్యసవసరమైతేనే తప్ప బయటికి వెళుతున్న పరిస్థితి..దీంతో పాటు ఎండదెబ్బ తాకకుండా,ఎండకు నీరసపడిపోకుండా సరైన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వారివెంట గోడుగులు, వాటర్ బాటిళ్లతోపాటు ఇతర అవసరమైన వస్తువులు తీసుకెళుతున్నారు. అయితే సాధరణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQl5iN
Sunday, May 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment