Sunday, May 19, 2019

చంద్ర‌బాబు స్కెచ్‌..రీపోలింగ్‌లో ల‌బ్ది పొంద‌డానికే: విజ‌య‌సాయి రెడ్డి

అమరావతి: ఎన్నిక‌ల స‌ర్వేల పేరుతో రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆంధ్రా ఆక్టోప‌స్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, లోక్‌స‌భ మాజీ స‌భ్యుడు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు గుప్పించింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్కెచ్‌లో భాగంగానే ల‌గ‌డ‌పాటి తెర‌మీదికి వ‌చ్చార‌ని వైఎస్ఆర్ సీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వీ విజ‌య‌సాయి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WNIph6

0 comments:

Post a Comment