Sunday, May 19, 2019

ఏంపీలో ప్రమాదం :ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మృతి

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మహిళలు ఈ ప్రమాదంలో మృతి చెందారు.మధ్యప్రదేశ్లోని పన్నాజిల్లాలోని మహెష్ గుప్తా కుటుంభం సత్నా నుండి కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో కల్వర్టు వద్దకు కారు చేరుకోవడంతో కారును అదుపుతప్పింది.  పక్కనే లోయలో పడింది. దీంతో కారులో ప్రయానిస్తున్న గుప్తాతో పాటు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EiGQAx

0 comments:

Post a Comment