తిరుపతి : ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని తాము పట్టలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ ఈసీ అవలంభించిన విధానాలను ఎత్తిచూపామని పేర్కొన్నారు. న్యాయం అనుకున్నప్పుడు రాజీలేని పోరాటం చేశానని గుర్తుచేశారు. రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలో అన్యాయం జరిగిన పోరాటం చేశానని తెలిపారాయన. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటుచేసిన రక్తనిధి కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Plm6wg
మోదీ కోసం కాదు .. దేశం కోసం పనిచేయండి : ఈసీకి చంద్రబాబు సూచన
Related Posts:
2019 సాధరణ ఎన్నికల్లో కాదు , బై ఎలక్షన్లలో ప్రియాంక పోటీయూపి ఇంచార్జ్ ప్రియాంక గాంధి, పోలిటికల్ ఎంట్రి చేసినప్పటి నుండి ఆమే ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుండి పోటి చేస్తుందని ప్రచారం జరిగింది.దీంతో ప్రియాంక ఎక్… Read More
ఉక్కు సంకల్పానికి 18 ఏండ్లు..!బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని మీరు భావిస్తున్నారాహైదరాబాద్ : తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఎన్నో అవమానాలు భరించి.. అటుపోట్లను ఎదుర్కొని ముందుకుసాగారు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కష్టాల కడగళ… Read More
పాఠశాలను తగులబెట్టిన విద్యార్థులు: విలువైన రికార్డులు బుగ్గి!ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలను తగులబెట్టేశారు. దీనికి కారణం.. పాఠశాల సిబ… Read More
నువ్వా..నేనా..సై : తాడిపత్రి-రాప్తాడు లో హోరా హోరీ: గెలుపెవరిదంటే..!ఎన్నికలు ముగిసాయి. విజయం మాదంటే మాది అంటూ టిడిపి..వైసిపి ధీమా. అయితే, ఈ సారి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల పైన ఎంత ఆసక్తి ఉందో..అదే విధంగా… Read More
మోదీ పై పోటీకి తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రుల కూడా రెడీ ! వారణాసి బరిలో ఇద్దరు ప్రకాశం జిల్లా వాసులప్రధాని మోదీ పై పోటీ చేయటానికి తెలుగు రైతులు పోటీ పడుతున్నారు. నిజామాబాద్ పసుపు రైతుల బాటలోనే ఏపి లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు సైతం మోదీ… Read More
0 comments:
Post a Comment