హైదరాబాద్: ఆన్లైన్ లోన్ యాప్లకు సంబంధించిన కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. లోన్ యాప్లకు లక్షల్లో వినియోగదారులు ఉన్నారని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ యాప్లలో చైనా, సింగపూర్కు చెందిన సంస్థలు నిధులు అందజేస్తున్నాయా? అనే కోణంలో విచారిస్తున్నామని తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aGxa3D
Friday, December 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment