లక్నో : ఉత్తరప్రదేశ్పై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధిస్తే .. కేంద్రంలో అధికారం సులభమనే ఆలోచనతో ప్రధాని మోదీ, రాహుల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. యూపీలోని ఇటావాలో శనివారం మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీపై తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. వారిది నకిలీ పొత్తుఎస్పీ,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PmD6Ci
రైతులను దోచారు, దళితులను వేధించారు : ఎస్పీ, బీఎస్పీపై మోదీ విసుర్లు
Related Posts:
వచ్చే ఆరు నెలలు మాస్కులు మస్ట్ -లాక్డౌన్ మాత్రం ఉండదన్న సీఎంకరోనా విలయానికి సంబంధించి దేశంలో మోస్ట్ ఎఫెక్టెడ్ గా కొనసాగుతోన్న మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి కోసం అక్కడి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహా… Read More
కదనోత్సాహంలో ఉన్న కమల నేతల్లో కుమ్ములాటలు: ఎర్ర శేఖర్ రాజీనామా: బండి సంజయ్ పర్యటన వేళమహబూబ్ నగర్: తెలంగాణలో తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధించి.. విజయోత్సాహంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలి… Read More
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం: రూ. 3 కోట్ల విలువ, ఆస్ట్రేలియాకు పార్శిల్!హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సికింద్రాబాద్ ప్రాంతంలో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కాగా… Read More
సంక్రాంతి అంటే ఏమిటి..? పండగ విశిష్టత ఏంటి..? దేశంలో ఎలా జరుపుకుంటారు..?మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది. సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మ… Read More
శబరిమల గుడ్న్యూస్: డిసెంబర్ 20 నుంచి 5 వేల మంది భక్తులకు అనుమతిశబరిమల: డిసెంబర్ నెల నుంచి జనవరిలో వచ్చే సంక్రాంతి పర్వదినం వరకు సాధారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు చేరుకుంటారు. కా… Read More
0 comments:
Post a Comment