Friday, January 17, 2020

మున్సిపల్ ఎన్నికల్లో ఆ పని చేస్తే నిజామాబాద్ పేరు మారుస్తా : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతుంది. నిజామాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ టీఆర్ ఎస్ ను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో గెలుపొంది.. మేయర్‌ పదవిని చేపడితే నిఆమాబాద్ పేరు మారుస్తామని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3775QXK

0 comments:

Post a Comment