ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు..జగన్ -కేటీఆర్ భేటీ పై ఏపి ముఖ్యమంత్రి..టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బీజేపి అజెండా అమలు చేసేందుకే ఫెడరల్ ఫ్రంట్ అని సీయం వ్యాఖ్యానించారు. ఏపీకి హోదా ఇస్తే తమకూ ఇవ్వా లని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు.ఇరు పార్టీ నేతల భేటీతో టీఆర్ఎస్, వైసీపీ ముసుగు తొలగిపోయిందన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MmdjJ7
ముసుగు తొలిగిపోయింది : ఏపికి ఇస్తే మాకూ కావాలన్నారు : అందుకే జగన్ తో భేటీ..!
Related Posts:
ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్: పోలవరం హైడల్ ప్రాజెక్టు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: నవయుగకు ఎదురుదెబ్బపోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు నుండి తమను తప్పించటం… Read More
మిలియన్ మార్చ్కు ముందే పరిష్కారం చేయాలి ... లేదంటే పతనమే : లక్ష్మణ్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను కార్మికులు చేపట్టిన మిలియన్ మార్చ్, సాగరహారం కార్యక్రమాలు నిర్వహించక ముందే ప్రభుత్వం పరిష్కారం చేయాలని బీజేపీ రాష్… Read More
గుంటూరులో భారీ అగ్నిప్రమాదం.. మెడికల్ గోడౌన్లో పేలుడు, ఇద్దరు మృతిగుంటూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలోని శీలం వారి వీధిలోని ఓ భవన సముదాయంలో పేలుడు సంభవించింది. మెడికల్ షాపు గోడౌన్ నుం… Read More
గన్నవరం బాధ్యతలు అవినాశ్ కు: పట్టుబట్టిన కార్యకర్తలు: వేచి చూసే ధోరణిలో చంద్రబాబు..!గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడినట్లుగా టీడీపీ నేతలు అంచనాకు వచ్చేసారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలు కేశినేని నాని… Read More
ఆ వంటలకు బ్రేక్: యూట్యూబ్ స్టార్ ''గ్రాండ్ పా కిచెన్'' నారాయణ రెడ్డి తాత మృతికొద్ది నెలల క్రితం యూట్యూబ్ వంటల బామ్మ మస్తానమ్మ మృతి చెందిన విషయం మరువక ముందే మరో యూట్యూబ్ స్టార్ వంటల తాత నారాయణ రెడ్డి కన్నుమూశారు. ఆయన మృతిని అభిమ… Read More
0 comments:
Post a Comment